KTR: తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమాధానం చెప్పాలి: కేటీఆర్
తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమాధానాలు చెప్పాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా భాజపా కక్ష, వివక్ష అలాగే కొనసాగుతోందని మండిపడ్డారు. గుజరాత్ పై వల్లమాలిన ప్రేమ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో భాజపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ధ్వజమెత్తారు.
Published : 14 May 2022 13:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు