KTR: తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమాధానం చెప్పాలి: కేటీఆర్‌

తెలంగాణకు జరిగిన అన్యాయాలపై సమాధానాలు చెప్పాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా భాజపా కక్ష, వివక్ష అలాగే కొనసాగుతోందని మండిపడ్డారు. గుజరాత్ పై వల్లమాలిన ప్రేమ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో భాజపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ధ్వజమెత్తారు.

Published : 14 May 2022 13:24 IST
Tags :

మరిన్ని