Pakistan Drones: భారత సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల సంచారం.. తిప్పికొట్టిన బీఎస్ఎఫ్..
సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ల్ సంచారాన్ని భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. తాజాగా ఈ రోజు ఉదయం జమ్ము కశ్మీర్ లోని ఆర్నియా సెక్టార్ లో భారత భూభాగంలోకి వచ్చిన డ్రోన్ ను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది 8 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
Published : 14 May 2022 13:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు