Andhra Politics: అసమర్థ పాలనతో రాష్ట్రం సర్వనాశనం: చంద్రబాబు

  అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని యువతను కోరారు. హోదాలు పక్కన పెట్టి నేతలంతా ఇంటింటికీ తిరిగాలన్న చంద్రబాబు కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు.

Published : 14 May 2022 14:33 IST

Tags :

మరిన్ని