Andhra Politics: అసమర్థ పాలనతో రాష్ట్రం సర్వనాశనం: చంద్రబాబు
అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని యువతను కోరారు. హోదాలు పక్కన పెట్టి నేతలంతా ఇంటింటికీ తిరిగాలన్న చంద్రబాబు కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు.
Published : 14 May 2022 14:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు