Andhra news: రైతు నెత్తిన తుపాన్ల దెబ్బ..!
ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడేళ్లు కృష్ణా జిల్లా రైతులను విపత్తులు ముంచేశాయి. క్రితం ఏడాది నష్టాల నుంచి తేరుకోక ముందే అసని తుపాను మరోసారి రైతుల పాలిట అసనిపాతమైంది. ఏడుసార్లు ప్రకృతి వైపరీత్యాలు రైతులను నిండా ముంచేసినా ప్రభుత్వం నుంచి ఒక్కపైసా సాయం అందలేదని వాపోతున్నారు.
Published : 14 May 2022 15:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM