Crime news: పారాణి ఆరక ముందే.. ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..!
ఇష్టంలేని పెళ్లి చేశారని అప్పగింతలు కాకముందే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. మహబూబ్నగర్కు చెందిన లక్ష్మికి దూరపు బంధువైన యువకునితో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. తనకు ఇష్టంలేదని తల్లితో పలుమార్లు చెప్పినా లక్ష్మికి నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. శుక్రవారం ఉదయం పెళ్లి జరిగింది. లక్ష్మీ వరుడితో కలిసి నృత్యాలు కూడా చేసింది. సాయంత్రం నవ వధువు విషం తాగి ఆత్మహత్యాయానికి పాల్పడింది.
Published : 14 May 2022 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత