Andhra News: డిస్కమ్‌లకు బకాయిలు ఎందుకు పెట్టారు: పట్టాభి

విద్యుత్‌ డిస్కమ్‌లకు బకాయిలు పెట్టడంలో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెదేపా నేత పట్టాబిరామ్‌ వెల్లడించారు. విద్యుత్‌ ఛార్జీల బాదుడు చేపట్టినా.. బకాయిలు తీర్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ ప్రశ్నించారు.

Published : 14 May 2022 16:19 IST

విద్యుత్‌ డిస్కమ్‌లకు బకాయిలు పెట్టడంలో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెదేపా నేత పట్టాబిరామ్‌ వెల్లడించారు. విద్యుత్‌ ఛార్జీల బాదుడు చేపట్టినా.. బకాయిలు తీర్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ ప్రశ్నించారు.

Tags :

మరిన్ని