CJI: కక్షిదారులకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను సూచించాలి: జస్టిస్ ఎన్.వి.రమణ

పెండిగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు జిల్లా స్థాయి న్యాయ యంత్రాంగం.. కక్షిదారులకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను సూచించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా కోరుతున్నట్లు తెలిపారు.

Published : 14 May 2022 17:57 IST

పెండిగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు జిల్లా స్థాయి న్యాయ యంత్రాంగం.. కక్షిదారులకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను సూచించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా కోరుతున్నట్లు తెలిపారు.

Tags :

మరిన్ని