AP News: అప్పుల లెక్కలు చెప్పలేక సర్కార్ సతమతం
రాష్ట్ర అప్పుల లెక్కలు చెప్పలేక ఏపీ ప్రభుత్వం సతమతమవుతోంది. కార్పొరేషన్లకు గ్యారంటీలపై కాగ్ వివరాలు కోరుతూనే ఉన్నా.. వైకాపా సర్కారు ఇంకా పంపలేదు. వివరాల్ని ఈనెల 31లోగా పంపాలంటూ తాజాగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం తాఖీదు పంపింది.
Published : 15 May 2022 16:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!