Ts News: గాలి మోటారులో వచ్చి.. గాలి మాటలు మాట్లాడుతున్నారు: KTR
తుక్కుగూడ బహిరంగ సభలో తెరాస ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అమిత్ షా అన్న వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పార్లమెంటును రద్దు చేసి కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమ సత్తా ఏంటో చూపెడతామన్నారు. సభలో అమిత్ షా చెప్పిన మాటల్లో ఒక్కటీ నిజం లేదన్నారు. గాలి మోటారులో వచ్చి.. గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Published : 15 May 2022 20:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..