Ts News: గాలి మోటారులో వచ్చి.. గాలి మాటలు మాట్లాడుతున్నారు: KTR

తుక్కుగూడ బహిరంగ సభలో తెరాస ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అమిత్ షా అన్న వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పార్లమెంటును రద్దు చేసి కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమ సత్తా ఏంటో చూపెడతామన్నారు. సభలో అమిత్ షా చెప్పిన మాటల్లో ఒక్కటీ నిజం లేదన్నారు. గాలి మోటారులో వచ్చి.. గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Published : 15 May 2022 20:35 IST
Tags :

మరిన్ని