Khammam: డ్రోన్‌తో గరుత్మంతుడు విగ్రహానికి అభిషేకాలు

ఖమ్మం జిల్లాలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా గరుత్మంతుడు విగ్రహానికి డ్రోన్ సాయంతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Published : 15 May 2022 21:45 IST

ఖమ్మం జిల్లాలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా గరుత్మంతుడు విగ్రహానికి డ్రోన్ సాయంతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని