Congress: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించిన కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్  పార్టీ సమర శంఖం పూరించింది. రాజస్థాన్ లోని నవ సంకల్ప చింతన శిబిరంలో దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

Published : 16 May 2022 10:52 IST

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్  పార్టీ సమర శంఖం పూరించింది. రాజస్థాన్ లోని నవ సంకల్ప చింతన శిబిరంలో దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

Tags :

మరిన్ని