Congress: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించిన కాంగ్రెస్
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. రాజస్థాన్ లోని నవ సంకల్ప చింతన శిబిరంలో దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
Published : 16 May 2022 10:52 IST
Tags :