Telangana news: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి.. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.

Published : 16 May 2022 12:33 IST
Tags :

మరిన్ని