Budha Venkanna: మహానాడుకు అవాంతరాలు సృష్టిస్తే ఊరుకునేది లేదు: బుద్ధా వెంకన్న

ఈ నెల 27, 28 తేదీల్లో తెదేపా నిర్వహించబోయే మహానాడుకు అవాంతరాలు సృష్టించేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అనుమతులు నిరాకరిస్తున్నారని విమర్శించారు. 

Published : 16 May 2022 14:24 IST
Tags :

మరిన్ని