Andhra news: ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి.. ఒకరు మృతి, 5 మందికి తీవ్ర గాయాలు..
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. వెలిగేటి గన్నియ్య అనే వృద్ధుడు పరుగెత్తలేక కిందపడిపోగా, అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలుకావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published : 16 May 2022 14:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా