Andhra news: లబ్ధిదారులను పక్కకు పెట్టి.. అక్రమాలకు ఆజ్యం పోసి..!

గర్భిణులైన పేద మహిళలకు ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం కింద రూ.5 వేల ప్రోత్సాహాన్ని కేంద్రం అందిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంత మంది వైద్య సిబ్బంది చేతివాటం వల్ల కేంద్రం అందించే ఈ నిధులు పక్కదారి పడుతున్నాయి. అసలు లబ్ధిదారులను పక్కన పెట్టి వేరే వారి పేర్లతో  రూ.లక్షల్లో కొల్లగొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 16 May 2022 16:17 IST
Tags :

మరిన్ని