Andhra news: మీకు కక్ష ఉంటే నాపై చూపండి.. పేదలపై కాదు: పుల్లారావు
వైకాపా నేతలకు కక్ష ఉంటే తనపై చూపాలని.. పేదల ప్రజలపై కాదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో మాట్లాడుతూ.. ‘సీపీఎస్ రద్దు చేస్తారని లక్షలాది మంది ఉద్యోగులు ఓట్లు వేశారు. ఈ రోజు ఎందుకు వారిని మోసం చేస్తున్నారు. ఆనాడు మీరే అన్నారు. మేనిఫెస్టోను అమలు చేయనపుడు రీకాల్ చేయాలని, ఇప్పుడు జగన్ ప్రభ్తుత్వాన్ని ఎందుకు రీకాల్ చేయరాదని నేను ప్రశ్నిస్తున్నాను.
Published : 16 May 2022 16:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?