Andhra news: మీకు కక్ష ఉంటే నాపై చూపండి.. పేదలపై కాదు: పుల్లారావు

వైకాపా నేతలకు కక్ష ఉంటే తనపై చూపాలని.. పేదల ప్రజలపై కాదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో మాట్లాడుతూ.. ‘సీపీఎస్‌ రద్దు చేస్తారని లక్షలాది మంది ఉద్యోగులు ఓట్లు వేశారు. ఈ రోజు ఎందుకు వారిని మోసం చేస్తున్నారు. ఆనాడు మీరే అన్నారు. మేనిఫెస్టోను అమలు చేయనపుడు రీకాల్‌ చేయాలని, ఇప్పుడు జగన్‌ ప్రభ్తుత్వాన్ని ఎందుకు రీకాల్‌ చేయరాదని నేను ప్రశ్నిస్తున్నాను.

Published : 16 May 2022 16:21 IST

వైకాపా నేతలకు కక్ష ఉంటే తనపై చూపాలని.. పేదల ప్రజలపై కాదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో మాట్లాడుతూ.. ‘సీపీఎస్‌ రద్దు చేస్తారని లక్షలాది మంది ఉద్యోగులు ఓట్లు వేశారు. ఈ రోజు ఎందుకు వారిని మోసం చేస్తున్నారు. ఆనాడు మీరే అన్నారు. మేనిఫెస్టోను అమలు చేయనపుడు రీకాల్‌ చేయాలని, ఇప్పుడు జగన్‌ ప్రభ్తుత్వాన్ని ఎందుకు రీకాల్‌ చేయరాదని నేను ప్రశ్నిస్తున్నాను.

Tags :

మరిన్ని