Andhra news: జగన్ ప్రసంగం.. వెలవెలబోయిన సభాప్రాంగణం
ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన నాలుగో విడత రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగానే అధిక సంఖ్యలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభాప్రాంగణం బోసిపోయింది. సభ నుంచి వెళ్తున్న వారిని ఆపేందుకు వాలంటీర్లు, పోలీసులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
Published : 16 May 2022 16:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్