Andhra news: జగన్‌ ప్రసంగం.. వెలవెలబోయిన సభాప్రాంగణం

ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన నాలుగో విడత రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగానే అధిక సంఖ్యలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభాప్రాంగణం బోసిపోయింది. సభ నుంచి వెళ్తున్న వారిని ఆపేందుకు వాలంటీర్లు, పోలీసులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

Published : 16 May 2022 16:37 IST

ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన నాలుగో విడత రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగానే అధిక సంఖ్యలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభాప్రాంగణం బోసిపోయింది. సభ నుంచి వెళ్తున్న వారిని ఆపేందుకు వాలంటీర్లు, పోలీసులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

Tags :

మరిన్ని