Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ప్రధాని: రాహుల్
యూపీఏ ప్రభుత్వం బలంగా తయారు చేసిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజస్థాన్ లోని దుంగార్ పుర్ లోని బనేశ్వర్ ధామ్ లో పూజలు నిర్వహించిన రాహుల్ అనంతరం బన్ స్వారాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. భాజపా భారత్ను సంపన్నులు, పేదలు అనే రెండు దేశాలుగా మార్చాలని భావిస్తోందని రాహుల్ ఆరోపించారు.
Published : 16 May 2022 17:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ