Viral Video: నీ సంగతి చూస్తా.. మీడియా ప్రతినిధిపై మాజీ మంత్రి అవంతి కన్నెర్ర
విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో జరిగిన రైతు భరోసా నిధులు విడుదల సభలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులపై నిప్పులు చెరిగారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సాక్షిగా ఓ ఎస్సైని ‘ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తా’ అంటూ చేయి చూపించి కులం పేరుతో దూషించారు.
Published : 16 May 2022 18:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ