Viral Video: నీ సంగతి చూస్తా.. మీడియా ప్రతినిధిపై మాజీ మంత్రి అవంతి కన్నెర్ర

విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో జరిగిన రైతు భరోసా నిధులు విడుదల సభలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులపై నిప్పులు చెరిగారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సాక్షిగా ఓ ఎస్సైని ‘ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తా’ అంటూ చేయి చూపించి కులం పేరుతో దూషించారు.

Published : 16 May 2022 18:19 IST

విశాఖ జిల్లా పద్మనాభం మండలం కోరాడలో జరిగిన రైతు భరోసా నిధులు విడుదల సభలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులపై నిప్పులు చెరిగారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ సాక్షిగా ఓ ఎస్సైని ‘ఏం డ్యూటీ చేస్తున్నావయ్యా’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఓ మీడియా ప్రతినిధిపై ‘నీ సంగతి చూస్తా’ అంటూ చేయి చూపించి కులం పేరుతో దూషించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు