Ayesha meera:ఆర్థికంగా ఆదుకోండి.. అయేషా మీరా కేసులో నిర్దోషి సత్యంబాబు

ఆయేషా మీరా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొని, నిర్దోషిగా తేలిన సత్యంబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరారు. 2017 లోనే అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలసి తనకు పరిహారం అందించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.

Published : 16 May 2022 20:24 IST

Tags :

మరిన్ని