Ayesha meera:ఆర్థికంగా ఆదుకోండి.. అయేషా మీరా కేసులో నిర్దోషి సత్యంబాబు
ఆయేషా మీరా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొని, నిర్దోషిగా తేలిన సత్యంబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరారు. 2017 లోనే అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ను కలసి తనకు పరిహారం అందించాలని విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.
Published : 16 May 2022 20:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం