Telangana News: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తుదిదశకు తెరాస కసరత్తు

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తెరాస కసరత్తు తుదిదశకు చేరుకుంది. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడో.. రేపో.. అభ్యర్థులను ప్రకటించనున్నారు. 

Published : 17 May 2022 09:37 IST

Tags :

మరిన్ని