Andhra News: బతుకుదెరువు కోసం పండ్లు విక్రయిస్తున్న సర్పంచ్‌

పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవటంతో ఆ గ్రామంలో అభివృద్ధి అటకెక్కింది. సర్పంచ్‌ రూ.6 లక్షలు అప్పు చేసి గ్రామంలో పనులు చేయించారు. చివరికి బతుకుదెరువు కోసం ఆ సర్పంచ్‌ పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

Published : 17 May 2022 09:52 IST

పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవటంతో ఆ గ్రామంలో అభివృద్ధి అటకెక్కింది. సర్పంచ్‌ రూ.6 లక్షలు అప్పు చేసి గ్రామంలో పనులు చేయించారు. చివరికి బతుకుదెరువు కోసం ఆ సర్పంచ్‌ పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

Tags :

మరిన్ని