Andhra News: వాస్తవం చెబితే దాడి చేస్తారా..?: లోకేశ్‌

గుంటూరు జిల్లా కంతేరులోని ఎస్సీ మహిళపై వైకాపా నేతల దాడిని తెదేపా నేత నారా లోకేశ్‌ ఖండించారు. వెంకాయమ్మకు సమాధానం చెప్పలేక.. ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరించారని మండిపడ్డారు.

Published : 17 May 2022 16:05 IST

గుంటూరు జిల్లా కంతేరులోని ఎస్సీ మహిళపై వైకాపా నేతల దాడిని తెదేపా నేత నారా లోకేశ్‌ ఖండించారు. వెంకాయమ్మకు సమాధానం చెప్పలేక.. ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరించారని మండిపడ్డారు.

Tags :

మరిన్ని