Andhra news: ఇదేం న్యాయం.. నిజాలు మాట్లాడితే చంపేస్తారా?

గుంటూరు కలెక్టరేట్‌లో ప్రభుత్వంపై ఓ మహిళ సోమవారం చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజు రాత్రి కొందరు వ్యక్తులు తన ఇంటిపై దాడి చేశారని, గొంతుపై కాలుపెట్టి చంపేస్తామని బెదిరించారని ఆమె వాపోయారు. 

Published : 17 May 2022 16:42 IST

Tags :

మరిన్ని