Khammam: ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసిన భాజపా నిరసన..

ఖమ్మంలో భాజపా నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా.. ఒకరినొకరు తోసుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

Published : 17 May 2022 16:52 IST

ఖమ్మంలో భాజపా నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా.. ఒకరినొకరు తోసుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

Tags :

మరిన్ని