Khammam: ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసిన భాజపా నిరసన..
ఖమ్మంలో భాజపా నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా.. ఒకరినొకరు తోసుకున్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
Published : 17 May 2022 16:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్