Rajnath Singh: స్వదేశీ యుద్ధ నౌక.. ‘ఉదయ్‌గిరి’ జలప్రవేశం..

భారత నౌకాదళ బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధనౌకలు ఉదయ్‌గిరి, సూరత్ నౌకాదళంలో చేరాయి. ముంబయిలోని మజ్‌గావ్‌డాక్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకలను ప్రారంభించి జల ప్రవేశం చేయించారు.

Published : 17 May 2022 17:43 IST

భారత నౌకాదళ బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధనౌకలు ఉదయ్‌గిరి, సూరత్ నౌకాదళంలో చేరాయి. ముంబయిలోని మజ్‌గావ్‌డాక్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌకలను ప్రారంభించి జల ప్రవేశం చేయించారు.

Tags :

మరిన్ని