Andhra news: రాష్ట్ర అప్పు రూ.7.88 లక్షల కోట్లు: రఘురామ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పులు రూ.7.88 లక్షల కోట్లకు చేరాయంటూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్‌కూ పంపారు.

Published : 18 May 2022 09:13 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పులు రూ.7.88 లక్షల కోట్లకు చేరాయంటూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్‌కూ పంపారు.

Tags :

మరిన్ని