School Board: ఒకే బోర్డు.. రెండు భాషలు.. రెండు తరగతులు..

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక చెట్టు కిందే పాఠాలు చెప్పే టీచర్లను చూశాం. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ తో పాటు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి చదువు నేర్పిన ఉపాధ్యాయుల గురించి విన్నాం. కానీ ఒకే గదిలో రెండు వేర్వేరు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి ఒకే బోర్డుపై ఒకేసారి వారికి పాఠాలను బోధించడం ఎక్కడైనా చూశారా..? బిహార్ లోని కటిహార్ పాఠశాలలో ఇలాంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి.

Published : 18 May 2022 10:59 IST

Tags :

మరిన్ని