Andhra Politics: వైకాపా ఆశావహుల్లో తీవ్ర నిరాశ..

అధికార పార్టీ నేతల్లో ఆశలు రేకెత్తించిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరేసి నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి మరో అవకాశం కల్పించగా నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావుకు మరో సీటు కేటాయించారు. తెలంగాణకు చెందిన న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీసీ నేత ఆర్ .కృష్ణయ్యకు అవకాశం కల్పించారు.

Published : 18 May 2022 12:07 IST
Tags :

మరిన్ని