Andhra News: ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి రాజ్యసభ సీట్లపై ఏపీ నిరుద్యోగ జేఏసీ వినూత్న నిరసన

వైకాపా తరఫున తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలను రాజ్యసభకు ఎంపిక చేయడంపై విశాఖలోని ఏపీ నిరుద్యోగ జేఏసీ గురుద్వారా సమీపంలో నిరసన తెలియజేసింది. వినూత్న రీతిలో తమ ఆవేదనను వ్యక్తపరిచారు.

Published : 18 May 2022 15:21 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు