Andhra News: ఇళ్ల స్థలాల కోసం రైతుల నుంచి భూములు సేకరించి.. పరిహారం మరిచారు

పేదలకు ఇళ్ల స్థలాల కోసం రైతుల నుంచి భూమలు సేకరించిన అధికారులు.. ఆ తర్వాత వారి ఊసే పట్టించుకోవడం లేదు. ఒప్పందాలు జరగడమే ఆలస్యం డబ్బు చేతిలో పెడతామంటూ నమ్మించి భూములు తీసుకున్న ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించలేదు.

Published : 19 May 2022 10:09 IST

పేదలకు ఇళ్ల స్థలాల కోసం రైతుల నుంచి భూమలు సేకరించిన అధికారులు.. ఆ తర్వాత వారి ఊసే పట్టించుకోవడం లేదు. ఒప్పందాలు జరగడమే ఆలస్యం డబ్బు చేతిలో పెడతామంటూ నమ్మించి భూములు తీసుకున్న ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించలేదు.

Tags :

మరిన్ని