Andhra News: శ్రీసత్యసాయి జిల్లాలో.. డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేల వాగ్వాదం

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి, సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్ హాజరయ్యారు. గతేడాది లాగే నీటి కేటాయింపులు జరగాలని శంకర్ నారాయణ డిమాండ్ చేయగా.. తన నియోజకవర్గ ఆయకట్టుకు నీరు సరఫరా చేయాలని ప్రకాష్ రెడ్డి పట్టుపట్టారు. 

Published : 19 May 2022 10:19 IST

Tags :

మరిన్ని