Lokesh: ర‌హ‌దారుల దుస్థితిపై చిన‌జీయ‌ర్ స్వామి ఆవేద‌న‌తో స్పందించారు: నారా లోకేశ్

రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి ద‌గ్గర‌గా, హిందూ ధ‌ర్మ ప్రచార‌మే జీవిత‌ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఆంధ్రప్రదేశ్‌లో ర‌హ‌దారుల దుస్థితిపై ఆవేద‌న‌తో స్పందించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 

Published : 19 May 2022 12:12 IST

Tags :

మరిన్ని