Andhra News: గుంటూరు జిల్లాలో అత్యాచారానికి గురైన తొమ్మిదో తరగతి బాలిక

గుంటూరు జిల్లాలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటంలేదు. తాజాగా తొమ్మిదో తరగతి బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Published : 19 May 2022 12:16 IST

Tags :

మరిన్ని