Andhra News: వైకాపా నాయకుడు తమ ఇంటిని లాక్కున్నారన్న వేదనతో వృద్ధురాలు మృతి
చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లికి వైకాపా నాయకుడు.. తమ ఇంటిని లాక్కున్నారన్న వేదనతో వృద్ధురాలు మృతిచెందిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇంటి స్థలం పోయిందన్న బాధతోనే సుందరమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Published : 19 May 2022 13:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?