Andhra News: వైకాపా నాయకుడు తమ ఇంటిని లాక్కున్నారన్న వేదనతో వృద్ధురాలు మృతి

చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లికి  వైకాపా నాయకుడు.. తమ ఇంటిని లాక్కున్నారన్న వేదనతో వృద్ధురాలు మృతిచెందిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇంటి స్థలం పోయిందన్న బాధతోనే సుందరమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Published : 19 May 2022 13:22 IST

Tags :

మరిన్ని