Andhra News: భీమవరంలో మరో ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతి

మరో ఎలక్ట్రిక్  బైక్‌లో మంటలు చెలరేగాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారి తోట రైల్వేగేట్ సమీపంలో ఓ ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతైంది. భీమవరానికి చెందిన మేడిశెట్టి ఆదినారాయణ ఎలక్ట్రికల్ బైక్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం ఆగిపోయింది. 

Published : 19 May 2022 15:00 IST

Tags :

మరిన్ని