Andhra News: ఏపీపీఎస్‍సీకి నిధుల కొరత

రాష్ట్ర ఆర్థిక సంక్షోభ ప్రభావం ఏపీపీఎస్‍సీపైనా పడింది. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కాకపోవడంతో.. ఉద్యోగ నియామక రాత పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.

Published : 19 May 2022 15:30 IST

రాష్ట్ర ఆర్థిక సంక్షోభ ప్రభావం ఏపీపీఎస్‍సీపైనా పడింది. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కాకపోవడంతో.. ఉద్యోగ నియామక రాత పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని