Sidhu: పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సిద్ధూకు ఏడాది జైలుశిక్ష!
1988 నాటి దాడి కేసులో పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. 2006లో పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పును కొట్టివేసింది. 2018 మేలో సిద్ధూను దోషిగా తేల్చిన న్యాయస్థానం కేవలం జరిమానా మాత్రమే విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2018 సెప్టెంబర్ లో బాధితుడి కుటుంబం దాఖలుచేసిన రివ్యూ పిటిషన్ను అనుమతించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Published : 19 May 2022 18:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!