KA Paul : కేసీఆర్ నిజస్వరూపం బయటపడింది..: కేఏ పాల్
కుంభకోణాలు, కబ్జాలకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. తెలంగాణలోని 1200 మంది అమరవీరుల కుటుంబాల్లో రాజ్యసభకు పంపించేందుకు సీఎం కేసీఆర్కు ఒక్కరు కూడా అర్హులు కనిపించలేదా అని నిలదీశారు. ‘‘ఒకరు మైనింగ్ డాన్.. మరొకరు రూ.500 కోట్ల స్కామ్లో పట్టుబడ్డ వ్యక్తి.. ఇంకొక్కరు భూకబ్జాలు చేసిన వ్యక్తి.. వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు పంపుతున్నారు’’ అని మండిపడ్డారు.
Published : 19 May 2022 19:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్