YSRCP: వైకాపా ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం
వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ వద్ద పని చేస్తున్న కారు డ్రైవర్ మృతి కలకలం రేపుతోంది. డ్రైవర్ మృతదేహాన్ని తన కారులో తీసుకొచ్చి వారి కుటుంబసభ్యులకు అప్పగించిన ఎమ్మెల్సీ ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పారు. ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు లేవన్న కుటుంబ సభ్యులు నిజం చెప్పాలని నిలదీశారు. దీంతో ఎమ్మెల్సీ తన కారు వదిలేసి వెళ్లిపోయారు.
Published : 20 May 2022 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా