Laalu prasad: లాలుప్రసాద్ పై మరో కేసు.. సీబీఐ తనిఖీలు ముమ్మరం
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. లాలు సతీమణి రబ్రీదేవి ఇల్లు సహా దిల్లీ, బిహార్ లోని మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాల కోసం సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
Published : 20 May 2022 13:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ