Chadrababu: తప్పుడు కేసులు పెడితే వడ్డీతో సహా చెల్లిస్తాం : చంద్రబాబు
మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్కు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.తప్పుడు కేసులు బనాయిస్తే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. సంక్షోభాలు తెదేపాకు కొత్తేం కాదని అన్నారు. వైకాపా నేతల రౌడీయిజం చూసి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా తిరిగి వెళ్లిపోయాయని విమర్శించారు.
Published : 20 May 2022 16:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM