Pegasus Spyware: 4వారాల్లో పెగాసస్పై నివేదిక ఇవ్వండి: సుప్రీంకోర్టు
పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. అనేక సాంకేతిక అంశాలు నివేదికలో పొందుపరిచారన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృతంలోని ధర్మాసనం అన్ని అంశాలపై తగిన పరీక్షలు నిర్వహించాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. నివేదికను 4 వారాల్లో అందించాలని నిపుణుల కమిటీని ధర్మాసనం ఆదేశించింది.
Published : 20 May 2022 17:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు