Andhra News: వైకాపా ఎమ్మెల్సీ డ్రైవర్ మృతిపై అన్నీ అనుమానాలే!
కాకినాడలో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా మృతి చెందాడన్నది అంతుచిక్కడం లేదు. స్వయంగా ఎమ్మెల్సీనే తన కారులో సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లడం, ప్రమాదం జరిగిందని అర్ధరాత్రి కుటుంబసభ్యులకు చెప్పడం, కొద్దిసేపటి తర్వాత కారు వెనుకసీటులో మృతదేహాన్ని తీసుకురావడం అనుమానాలకు కారణమవుతున్నాయి.
Published : 21 May 2022 09:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు