Hyderabad: పిల్లలకు వాచీలు, ఆట వస్తువులు ఆశచూపి రూ.4 లక్షలు చోరీ
పిల్లలకు వాచీలు, ఆట వస్తువులు ఆశచూపి రూ.4 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లోని జీడిమెట్లలో వెలుగు చూసింది. తండ్రి ఇంట్లో డబ్బు దాచిపెడుతుండగా చూసిన చిన్నారులు.. వాటిని తల్లిదండ్రులకు తెలియకుండా ఖర్చుచేశారు. తీరా వారికి తెలిసే సమయానికి ఇంట్లో ఉండాల్సిన డబ్బు మాయమై పిల్లలు ఆడుకునే డమ్మీ నోట్లు కనిపించాయి.
Published : 21 May 2022 09:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?