Roja: ఏదో చెప్పాలనుకొని ఏదేదో మాట్లాడేసిన మంత్రి రోజా!
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తప్పులో కాలేశారు. ఇటీవల కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని గుమ్మితం తండాలో ప్రపంచంలోనే తొలి ఏకీకృత పునరుత్పాదక విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. సీఎం శంకుస్థాపన గురించి ఏమీ తెలియని ఆమె..ఏదేదో మాట్లాడేశారు.
Published : 21 May 2022 15:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?