Roja: ఏదో చెప్పాలనుకొని ఏదేదో మాట్లాడేసిన మంత్రి రోజా!

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తప్పులో కాలేశారు. ఇటీవల కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని గుమ్మితం తండాలో ప్రపంచంలోనే తొలి ఏకీకృత పునరుత్పాదక విద్యుత్‌ నిల్వ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం శంకుస్థాపన గురించి ఏమీ తెలియని ఆమె..ఏదేదో మాట్లాడేశారు.

Published : 21 May 2022 15:53 IST

Tags :

మరిన్ని