Kavitha: ధర్మపురి అర్వింద్‌.. అబద్ధానికి ప్రతిరూపం: కవిత

అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్న భాజపాను నమ్మవద్దని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 

Published : 21 May 2022 16:42 IST

అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్న భాజపాను నమ్మవద్దని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 

Tags :

మరిన్ని