Revanth Reddy: రైతు బీమా అప్పుడు ఇవ్వడమేంటి..:రేవంత్‌ రెడ్డి

పంట నష్టపోతే బీమా ఇవ్వకుండా రైతు చనిపోతే బీమా ఇవ్వడమేంటని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'వరంగల్  రైతు డిక్లరేషన్'ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు చేపట్టిన రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 

Published : 21 May 2022 20:24 IST
Tags :

మరిన్ని