Hyderabad: బేగంబజార్లో పరువు హత్య కేసు.. నీరజ్ను చంపింది బంధువులే : డీసీపీ
బేగంబజార్లో పరువు హత్య కేసులో నిందితులు అభినందన్, విజయ్, సంజయ్, రోహిత్, మహేశ్, ఒక బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. సంజన వాళ్ల పెద్దనాన్న కుమారులు నీరజ్ను చంపినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నీరజ్ హత్యకు 15 రోజులుగా కుట్ర పన్నారని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
Published : 21 May 2022 22:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?