Hyderabad: బేగంబజార్‌లో పరువు హత్య కేసు.. నీరజ్‌ను చంపింది బంధువులే : డీసీపీ

బేగంబజార్‌లో పరువు హత్య కేసులో నిందితులు అభినందన్, విజయ్, సంజయ్‌,  రోహిత్, మహేశ్‌, ఒక బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. సంజన వాళ్ల పెద్దనాన్న కుమారులు నీరజ్‌ను చంపినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నీరజ్‌ హత్యకు 15 రోజులుగా కుట్ర పన్నారని డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు.

Published : 21 May 2022 22:28 IST

Tags :

మరిన్ని