India: యాపిల్‌ చూపు భారత్‌ వైపు?

కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానం...ఆ దేశంలో పారిశ్రామికవేత్తలకు శాపంగా మారింది. ఇదే ఇప్పుడు భారత్ కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. చైనాలో కఠిన లాక్ డౌన్ ల కారణంగా ప్రముఖ సంస్థ యాపిల్ తయారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మార్చాలనుకుంటున్నట్లు యాపిల్  కంపెనీ తమ కాంట్రాక్టు తయారీదారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్, వియత్నాంపై యాపిల్ దృష్టి సారించినట్లు సమాచారం.

Published : 22 May 2022 21:47 IST
Tags :

మరిన్ని